లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే ఐశ్వర్యం, అదృష్టం సిద్ధిస్తాయట.. ఈ విషాయలు మీకు తెలుసా?

హిందువులు ఎక్కువగా పూజించే దేవతలలో లక్ష్మీదేవి ఒకరనే సంగతి తెలిసిందే. లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ఐశ్వర్యం, అదృష్టం సిద్ధించే అవకాశాలు అయితే ఉంటాయి. ఉపవాసం చేసి లక్ష్మీదేవిని పూజించడం వల్ల శుభ ఫలితాలు చేకూరుతాయి. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం ద్వారా అనుకూల ఫలితాలు చేకూరుతాయి. హిందువులు లక్ష్మీదేవిని సంపదకు దేవతగా భావిస్తారు.

లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఉద్యోగ, వ్యాపార రంగాలలో సులువుగా రాణించే అవకాశాలు అయితే ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య లక్ష్మిదేవిని పూజించడం ద్వారా ఊహించని స్థాయిలో ప్రయోజనాలు చేకూరుతాయి. ఎర్రని వస్త్రంపై అమ్మవారి చిత్రపటాన్ని ఉంచి శుభ్రమైన దుస్తులను ధరించి విగ్రహాన్ని పూజిస్తే మంచిది.

శ్రీ యంత్రాన్ని ఉంచి నెయ్యి దీపాన్ని వెలిగించి అష్ట గంధాన్ని శ్రీ యంత్రం, లక్ష్మీదేవికి తిలకంగా పెట్టాల్సి ఉంటుంది. ఈశాన్యంలో పూజ స్థలాన్ని నిర్మించడం ద్వారా అనుకూల ఫలితాలు చేకూరుతాయి. లక్ష్మీదేవిని పూజించే పూజ గది ఉన్నచోట వాష్ రూమ్ ఉండకూడదు. నియమ నిష్టలతో లక్ష్మీదేవిని పూజించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం చేకూరే అవకాశాలు ఉంటాయి.

లక్ష్మీదేవిని పూజించే వాళ్లు ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే కోరుకున్న్ కోరికలు సైతం సులువుగా నెరవేరే అవకాశాలు అయితే ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉండటం వల్ల దీర్ఘకాలంలో లక్ష్యాలను సులువుగా సాధించవచ్చు.