జియో కస్టమర్లకు అదిరిపోయే తీపికబురు.. దీపావళి పండుగ బంపర్ ఆఫర్ ఇదే!

మన దేశంలో ఎక్కువ సంఖ్యలో యూజర్లను కలిగి ఉన్న టెలీకాం సంస్థలలో జియో ఒకటనే సంగతి తెలిసిందే. జియో ఇతర నెట్వర్క్ లతో పోల్చి చూస్తే తక్కువ రీఛార్జ్ తోనే అదిరిపోయే బెనిఫిట్స్ ను అందిస్తుండటం గమనార్హం. పండుగల సమయంలో సైతం జియో ప్రత్యేకమైన ఆఫర్లను అందించడం హాట్ టాపిక్ అవుతోంది. 899, 3599 రీఛార్జ్ ప్లాన్స్ పై జియో భారీ ఆఫర్లను అందిస్తుండటం గమనార్హం.

జియో దీపావళి స్పెషల్ ఆఫర్లలో భాగంగా ఈ ప్లాన్లను రీఛార్జ్ చేసుకున్న వాళ్లకు 3350 రూపాయల అదనపు ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. ప్లాన్ ను బట్టి పొందే ఆఫర్లలో మార్పులు అయితే ఉంటాయని కచ్చితంగా చెప్పవచ్చు. 3599 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఈజ్ మై ట్రిప్ ట్రావెల్ వోచర్ ను రెడీమ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. హోటల్స్ బుకింగ్స్, ఫ్లైట్ బుకింగ్స్ చేసుకునే వాళ్లు వాటిపై సేవింగ్స్ పొందవచ్చు.

జియో రీఛార్జ్ చేసుకున్న వాళ్లకు అజియో 200 రూపాయల కూపన్ కూడా లభిస్తుంది. అజియో ద్వారా షాపింగ్ చేసేవాళ్లు ఈ బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. స్విగ్గీ యాప్ ద్వారా 150 రూపాయల వోచర్ ను పొందే అవకాశం కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఫుడ్ డెలివరీ ఆర్డర్ చేయడం ద్వారా 150 రూపాయల డిస్కౌంట్ పొందే అవకాశం అయితే ఉంటుంది.

జియో సిమ్ ను కలిగి ఉన్నవాళ్లు మాత్రమే ఈ బెనిఫిట్ ను పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఎక్కువరోజులకు రీఛార్జ్ చేసుకునే వాళ్లకు ఈ ప్లాన్ ద్వారా ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.