మార్కెట్‌లోకి ఒప్పో ఏ3ఎస్ మొబైల్‌

ప్రముఖ చైనా మొబైల్ సంస్థ ‘ఒప్పో’ శుక్రవారం మార్కెట్ లోకి ఏ3ఎస్‌ స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. వినియోగదారులకు అందుబాటులో ఉండేలా దీని ధరను 10,990 రూ.లుగా నిర్ణయించినట్లు సంస్థ వెల్లడించింది. డార్క్ ప‌ర్పుల్‌, రెడ్ కలర్స్ లో ఈ ఫోన్లను అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొంది. జూలై 15 నుండి ప్రముఖ ఆన్‌లైన్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌, పేటీఎం ద్వారా కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలియజేసింది.

ఒప్పో ఏ3ఎస్‌ ఫీచర్స్ :

  • 6.2 అంగుళాల డిస్ప్లే
  • 2GB RAM
  • 16GB స్టోరేజ్
  • 4230MAH బ్యాటరీ
  • స్నాప్‌డ్రాగ‌న్ 450 ఎస్ఓసీ
  • డ్యూయల్ రేర్ కెమెరా
  • 8MP ఫ్రంట్ కెమెరా
  • AI బ్యూటీ టెక్నాలజీ 2.0
  • ఆండ్రాయిడ్ 8.1
  • హెడ్ ఫోన్ జాక్ సౌకర్యం కలదు.