ఎర్ర సముద్రమయిన విజయవాడ (వీడియో)

విజయవాడలో జరుగుతున్న వామ పక్ష పార్టీల మహాగర్జన వీడియో.

‘నూతన రాజకీయ ప్రత్యామ్నాయం’ నినాదంతో సిపిఐ, సిపిఎం ఆంధ్ర ప్రదేశ్ లో  ఎన్నికల్లో   పాల్గొంటున్నాయి.  ఈ నినాదం మీద  శనివారం విజయవాడలో  ‘మహాగర్జన’ సభ ఏర్పాటు చేశాయి.  బీఆర్టీఎస్‌ రోడ్డులో మధ్యాహ్నం ఈ సభ జరుగుతున్నది.  సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌తోపాటు వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమావలవన్‌   సభలో ప్రసంగిస్తున్నారు.