రాయలసీమ యాక్టివిస్టుల రోడ్డు ప్రమాదం అప్ డేట్

నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక రాయలసీమ యాక్టివిస్టు జలం శీను చనిపోయిన సంగతి తెలిసిందే. మహబూబ్ నగర్ జిల్లాలో కర్నూల్ హైదరాబాద్ నేషనల్ హై వే మీద జరిగిన ఈ ప్రమాదంలో మరొక ముగ్గురు యువకులు గాయపడ్డారు. దీని మీద  మల్లెల భాస్కర్ అందిస్తున్న అప్ డేట్ …