తెలంగాణ 31 జిల్లాలకు డిసిసి అధ్యక్షులను నియమించిన కాంగ్రెస్

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో ఆ తప్పు జరగకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే తెలంగాణలోని 31 జిల్లాలకు డిసిసి అధ్యక్షులను నియమించింది. ఇందులో 29 జిల్లాలకు డిసిసి అధ్యక్షులను మరియు నాలుగు నగర కమిటీలకు అధ్యక్షులను నియమించింది.

తెలంగాణ డిసిసిల నూతన రథసారథులు వీరే

 ఆదిలాబాద్ – భార్గవ్ దేశ్‌పాండే

మంచిర్యాల – కొక్కిరాల సురేఖ
నిర్మల్ – రామారావు పటేల్ పవార్

అసిఫాబాద్ – ఆత్రం సక్కు

కరీంనగర్ – మృత్యుంజయం
జగిత్యాల – లక్ష్మణ్ కుమార్

పెద్దపల్లి – ఈర్ల కొమరయ్య

సిరిసిల్ల – సత్యనారాయణ గౌడ్

నిజామాబాద్ – మోహన్ రెడ్డి

నిజామాబాద్ సిటీ – కేష వేణు

కామారెడ్డి – కైలాస శ్రీనివాసరావు
రంగారెడ్డి – చల్లా నరసింహారెడ్డి

వరంగల్ అర్బన్ రూరల్ – నాయిని రాజేందర్ రెడ్డి
వరంగల్ సిటీ –  శ్రీనివాసరావు

భూపాలపల్లి – గండ్ర జ్యోతి

జనగామ – జంగా రాఘవరెడ్డి
సంగారెడ్డి – నిర్మల గౌడ్

మెదక్ – తిరుపతి రెడ్డి

సిద్దిపేట – నర్సారెడ్డి

వికారాబాద్ – రోహిత్ రెడ్డి
మేడ్చల్ – కూన శ్రీశైలం గౌడ్

మహబూబ్‌నగర్ – ఒబేదుల్లా కొత్వాల్

వనపర్తి – శంకర్ ప్రసాద్
జోగులాంబ గద్వాల్ – పటేల్ ప్రభాకరరెడ్డి

నాగర్‌కర్నూల్ – వంశీకృష్ణ

సూర్యాపేట – వెంకన్న యాదవ్
యాదాద్రి – భిక్షమయ్యగౌడ్

మహబూబాబాద్ – భరత చంద్రా రెడ్డి

 నల్గొండ – కె.శంకర్ నాయక్

భద్రాద్రి – వనమా వెంకటేశ్వరరావు

ఖమ్మం – పువ్వాడ దుర్గాప్రసాద్

గ్రేటర్ హైదరాబాద్ – అంజన్ కుమార్ యాదవ్