మీ దీవెనలే 200 రోజులు నడిపించాయి: జనానికి జగన్ థాంక్స్ (వీడియో)

వైసిపి నేత , ప్రతి పక్ష  నాయకుడు  వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర  బుధవారంనాడు  200 కు చేింది. అయితే, నేడు 201 రోజు వర్షం  కారణంగా యాత్ర వాయిదా పడింది.  నిన్న తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గలో ని  బీమనపల్లిలో ఆయన 200 రోజు పూర్తి చేశారు. ఈ సందర్భంగా  నుద్దేశించి జగన్ ప్రసంగించారు. గత ‘ఏడాది యాత్ర ప్రారంభిస్తున్నపుడు  ఈ బృహత్తర యాత్ర చేయగలనా అనే అనుమానం ఉండింది. కాని ఎన్ని అవాంతరాలు ఎదురయినా యాత్ర సునాయాసంగా ముందుకు సాగగలుగుతున్నా.  దీనికి దేవుడి దయ ఒక్కటి చాలదు, , ప్రజల దీవెన లు అవసరం. అవి సమృద్ధిగా ఉన్నాయి. దీనికి కృతజ్ఞతలు అన్నారు,’ అన్నారు. మీరు దీవెనలు లేకుండాఈ యాత్ర సాధ్యమయ్యేదా అని ఆయన ఆశ్చర్య పోయారు. ఆమన ప్రసంగం వీడియో…