యాత్ర దర్శకుడ ఏంటి ఇది !

ఈ ఏడాది యాత్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ దర్శకుడు యాత్ర 2 చేస్తారని వార్తలు వినిపించాయి. అయితే ఆయన తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. “`ఆనందో బ్రహ్మ,యాత్రచిత్రాల తర్వాత ఎలాంటి కథను చెప్పాలనుకునే నిర్ణయం కఠినమైనదే. ఓ దర్శకుడికి కథను చెప్పడం కంటే, ఎలాంటి కథను చెప్పడమనేదే ముఖ్యం. నిశ్శబ్దంలో ఉన్నప్పుడు దర్శకుడి మదిలో మెదిలే ఆలోచనే కథ. నా తదుపరి చిత్రం యాక్షన్ డ్రామా, టైటిల్సిండికేట్అంటూ టైటిల్‌ను ట్విట్టర్ ద్వారా మహి వి.రాఘవ్ ప్రకటించారు. దీనికి ప్రతిగా నిర్మాత పివిపి ట్విట్టర్‌లో స్పందిస్తూ..మహి వి.రాఘవ్‌తో పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నాను` అంటూ పివిపి ప్రకటించారు