మొక్కుబడి మేరకు విజయవాడ కనకదుర్గమ్మ ముక్క పుడక సమర్పించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఈ రోజు విజయవాడు వచ్చారు. అధికార లాంఛనాల ప్రకారం ఆయన ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆలయం వద్ద స్వాగతం పలికారు. ఆనంతర ఆయన పూజల మధ్య అమ్మవారికి 11గ్రామలు బరువున్నముక్గు పుడక సమర్పించారు. అక్కడి ఫోటోల చిత్ర మాలిక ఇది.
విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో కెసిఆర్












