భారీగా పెరిగిన బంగారం ధరలు

gold

పసిడి రేటు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.490 పెరగగా.. 10 గ్రాముల ధర రూ.52,470కు చేరింది. అలాగే బంగారు ఆభరణాలు తయారు చేసే 22 క్యారెట్ల బంగారం రేటు రూ.450 పెరిగి రూ.48,100కు స్థిరపడింది తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విశాఖపట్టణం, విజయవాడతో పాటు బెంగళూరు, కోల్‌కతా, ముంబై, ఢిల్లీలో 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,100గా ఉంది. ఇక 24 క్యారట్ల స్వచ్ఛమైన బంగారం రూ.52,470కి లభిస్తోంది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.71,700గా ఉంది.