Stock Market: లాభాల్లో స్టాక్​ మార్కెట్లు..

స్టాక్​మార్కెట్లు తొలి సెషన్‌లో​లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల్లోనూ సెన్సెక్స్​ 215 పాయింట్లు పెరిగి 55,766కి చేరింది. నిఫ్టీ 48 పాయింట్లు పెరిగి 16,678 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్​బీఐ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.టాటా మోటార్స్​, ఐఓసీ, హెచ్​యూఎల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.