జగనన్న విద్యా దీవెన కింద తల్లుల ఖాతాల్లో రూ. 709 కోట్లు జమ

Ys Jagan Shocking Statement

జగనన్న విద్యా దీవెన కింద అక్టోబర్‌-డిసెంబర్, 2021 త్రైమాసికానికి విద్యార్థులకు వారి తల్లుల ఖాతాల్లో రూ. 709 కోట్లను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా జమ చేశారు. దాదాపు 10.82 లక్షల ఖాతల్లో డబ్బులు జమయ్యాయి. ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యాదీవెన, వసతి దీవెన ఎంతో సంతోషాన్ని ఇచ్చే పథకాలన్నారు. జగనన్న విద్యా దీవెన కింద 10.82 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీజురీయింబర్స్‌మెంట్‌ అందిస్తున్నామని తెలిపారు.