35 ఏళ్ల మహిళపై నలుగురి గ్యాంగ్ రేప్..

హైదరాబాద్‌లో 35 ఏళ్ల ఓ మహిళపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆటో డ్రైవర్‌ మరో ముగ్గురుతో కలిసి మహిళపై గ్యాంగ్ రేప్ చేశారు. దింపాల్సిన చోట కాకుండా డ్రైవర్ మరో చోటుకు తీసుకెళ్లాడు. అక్కడ తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. కోఠి బస్టాండ్‌లో ఎక్కిన మహిళను ఆటో డ్రైవర్దింపాల్సిన చోట కాకుండా మరో చోటుకు తీసుకెళ్లాడు. అక్కడ తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు మీర్‌పేట పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగుచూసింది.