ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ హావా.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా కమలం

ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు నిజమయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీయే మళ్ళీ అధికారం చేపట్టనుంది. ప్రభుత్వం ఏర్పాటు దిశగా కమలం పార్టీ అడుగులు వేస్తున్నది. ఇప్పటికే మెజార్టీకి మించి స్థానాలు 272 సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక ఎస్పీ 124 స్థానంలో ముందంజలో ఉండగా.. బీఎస్సీ 5 స్థానంలో, కాంగ్రెస్ 3 స్థానల్లో ముందంజలో ఉంది.