నీలాగే నీ కొడుకు అంటూ నాగార్జునకు ఇచ్చి పడేసిన సమంత!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అయితే ఏఎన్ఆర్ వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున హీరోగా ఎంతో సక్సెస్ అయ్యారు. అయితే నాగార్జున వారసుడిగా నాగచైతన్య అఖిల్ ఇద్దరు కూడా ఇండస్ట్రీలోకి వచ్చారు.నాగచైతన్య ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి గుర్తింపు పొందారు. ఇక చైతన్య నటి సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇలా వీరి వైవాహిక జీవితం మూడు సంవత్సరాల పాటు ఎంతో సంతోషంగా సాగినప్పటికీ చివరికి విడాకులు తీసుకొని విడిపోయారు.

ఇలా సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నప్పుడు వీరివిడాకుల గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. ఇక విడాకుల విషయంలో నాగచైతన్య తప్పు అంటూ సమంత పరోక్షంగా కూడా తెలియజేశారు.ఇక పెళ్లి కాకముందు సమంత నాగార్జున మధ్య ఎంతో మంచి అనుబంధం ఉండేది విడాకుల సమయంలో కూడా ఈయన ఒక్క పోస్ట్ పెట్టి చేతులు దులుపుకున్నారు.ఇక సమంత భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న సమయంలో కూడా నాగార్జున మౌనంగా ఉన్నారు అయితే నాగార్జున ఇలా మౌనంగా ఉండడానికి ఓ కారణం ఉందని తెలుస్తోంది.

సమంత నాగార్జున విడాకులు తీసుకునే సమయంలో అనకూడని మాట అనడంతోనే నాగార్జున మౌనంగా ఉన్నారని తెలుస్తోంది. విడాకుల సమయంలో వీరి మధ్య మాట పెరిగి సమంత నాగార్జునతో మాట్లాడుతూ…మొదటి భార్యకి గౌరవం ఇవ్వడం తెలియదు.. ఒక భార్య సరిపోదు “అంటూ టంగ్ స్లిప్ అయిందట. గౌరవం పోయిందని అందుకే ఎక్కడా కూడా సమంత పేరు ప్రస్తావనకు కూడా తీసుకురారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ విషయంపై పలువురు స్పందిస్తూ నాగ చైతన్య ఫ్యామిలీ మెంబర్స్ తప్పు చేశారు కనుక మౌనంగా ఉన్నారని కొందరు భావించగా మరికొందరు మాత్రం మౌనంగా ఉంటే తప్పు అంగీకరించినట్లు కాదని కామెంట్లు చేస్తున్నారు.