Karthi: కనకదుర్గమ్మను దర్శించుకున్న కార్తీ!

Hero Karthi : ప్రముఖ తమిళ నటుడు కార్తి విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన నటించిన ’సత్యం సుందరం’ చిత్ర ప్రచారంలో భాగంగా కార్తీ విజయవాడ వచ్చారు. చిత్ర బృందంలో కలిసి ఇంద్రకీలాద్రికి వచ్చిన కార్తికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం పండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.

Sathyam Sundaram: ‘సత్యం సుందరం’పై ఆడియన్స్ చూపిస్తున్న లవ్ వెరీ న్యూ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది: సక్సెస్ మీట్ లో హీరో కార్తి

2013లో ఓసారి దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చానని కార్తి చెప్పారు. మళ్లీ ఇప్పుడు కనకదుర్గమ్మ సన్నిధికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ’సత్యం సుందరం’ చిత్రం మంచి ఆదరణ పొందుతోందని సంతోషం వ్యక్తం చేశారు.

నా కర్మ || Ys Jagan Shocking Comments On Chandrababu & Pawan Kalyan || YS Jagan Press Meet || TR