చదువులో బాగా రాణించాలంటే ఈ నామాలు చదవండి !!

ప్రతీ విద్యార్థి చదువులో బాగా రాణించాలనుకుంటాడు. కానీ కొన్ని దోషాల వల్ల వారు రాణించలేక పోవచ్చు. అయితే చదువుల తల్లి సరస్వతీ దేవి అనుగ్రహం ఉంటే తప్పక వారు శ్రమించినదానికి మంచి ఫలితం వస్తుంది. దీనికోసం నిత్యం సరస్వతిదేవిని ఆరాధించాలి. పొద్దునే తప్పక కింది నామాలు చదివితే మంచి ఫలితం వుంటుంది ఆ నామాలు….

‘‘ ప్రథమం భారతీ నామః
ద్వితీయం చ సరస్వతీ
తృతీయం శారదా దేవీ
చతుర్థం హంసవాహినీ
పంచమం జగతీఖ్యాతా
షష్ఠం వాగీశ్వరీ తథా
సప్తమం కుముదినీ ప్రోక్తా
అష్టమం బ్రహ్మచారిణీ
నవమం బుధమాతాచ
దశమం వరదాయినీ
ఏకాదశం చన్ద్రకాన్తిః
ద్వాదశం భువనేశ్వరీ
ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః
జిహ్వాగ్రే వసతే నిత్యం బ్రహ్మరూపా సరస్వతీ!! ’’
ఈ పన్నెండు నామాలు అమ్మవారి అనుగ్రహాన్ని మనపై ఉంచుతాయి. కాబట్టి మీ పిల్లలతో ఈ నామాలను నిత్యం పారాయనం చేయించండి.