సెన్సార్ పూర్తి చేసుకున్న ‘సమీరం’

 
యశ్వంత్,అమృత ఆచార్య జంటగా నటిస్తున్న సమీరం సినిమా సెన్సిర్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఏ సర్టిఫికెట్ ని పొందింది.. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికిఈ చిత్ర నిర్మాత లు సన్నాహాలు చేస్తున్నారు.. రవి గుండబోయిన దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ ఎంటర్  చిత్రానికి యాజమాన్య సంగీతం సమకూరుస్తున్నారు.. మధుసూదన్ కోట సినిమాటోగ్రఫీ అందించగా అనిత క్రియేటివ్ బ్యానర్ వర్క్స్ పతాకంపై అనిత దేవేందర్ రెడ్డి , డా.సుదర్శన్ కేసవన్ మరియు జి. రుక్మిణి చిత్రాన్ని నిర్మించారు.. 
 
నటీనటులు: 
యశ్వంత్, అమృత ఆచార్య, దివ్య నందిని, ‘గెటప్’ శ్రీను, లుబ్నా వాలియా, ‘జబర్దస్త్’ రాము మరియు యార్లగడ్డ శైలజ
 
సాంకేతిక నిపుణులు : 
కథ మరియు దర్శకత్వం: రవి గుండబోయిన
బ్యానర్: అనిత క్రియేటివ్ వర్క్స్
 నిర్మాతలు: అనిత దేవేందర్ రెడ్డి, సురేష్ కేశవన్, శ్రీమతి జి. రుక్మిణి సంగీతం: యజమన్య 
సాహిత్యం: రాంబాబు గోసల 
సినిమాటోగ్రఫీ: మధుసూదన్ కోట
ఎడిటర్ : బొంతల నాగేశ్వరరెడ్డి
 
syam kumar.R