స్టార్ హీరోయిన్ కాపురాన్ని నిలబెట్టిన స్టార్ డైరెక్టర్

పెళ్లి చేసుకోవడం, కొన్నాళ్ల తర్వాత ఏవేవో కారణాలవల్ల విడిపోవడం సినీ ఇండస్ట్రీ లో తరచూ చూస్తుంటాం. పెళ్లి అయ్యి చాలా సంవత్సరాలు అయినా….సీత, లిజి లాంటి నటీమణులు వాళ్ళ భర్తలనుండి విడిపోయారు. కొన్నాళ్ల క్రితం అమల పాల్, సమంత కూడా వారి వారి భర్తలనుండి విడిపోయి సింగల్ గా ఉన్నారు.

కొన్నాళ్ల క్రితం టాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ కూడా విడాకుల బాట పట్టింది. సినిమాలు తగ్గడం తో కెనడాలో ఉంటున్న ప్రముఖ ఇండియన్ వ్యాపారవేత్త ఇంద్ర కుమార్ ను 2010  లో పెళ్ళి చేసుకుంది.

చాలా ఏళ్లగా  అన్యోయ్యంగా ఉంటూ వస్తోన్న ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కొడుకు ఉన్నారు. అయితే కొన్నాళ్లకు వీరి మధ్య కొన్ని మనస్పర్థలు రావడంతో తన భర్తకు విడాకులిస్తానంటూ.. రంభ ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసింది. అంతే కాదు పిల్లల పోషణతో పాటు ఇతర ఖర్చులకు తనకు నెలకు  ఐదు లక్షల రూపాయలు భరణంగా  ఇవ్వాలని కూడా రంభ తన పిటీషన్ లో పేర్కొంది.

అయితే దర్శకుడు కే. రాఘవేంద్ర రావు జోక్యం చేఉకుని భర్తకు దూరమైతే  సమాజంలో ఎలాంటిఇబ్బందుల వస్తాయి. అని చెప్పడంతో పిల్లల పోషణకు ఎలాంటిసమస్యలు వస్తాయో చెప్పడంతో, రంభ తన మనసు మార్చుకుని అలా తన కాపురాన్ని నిలబెట్టుకోవడం కోసం ఇండియా నుంచి ఇమిడియట్ గా కెనెడా వెళ్ళిపోయిందట.