ఒక్కరోజు … 48 గంటలు చిత్రం

ఒక్కరోజు… ఇందిరా ఆర్ట్ క్రియేషన్స్ వంశీ రాజు సమర్పించు ప్రీతి క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం ” ఒక్కరోజు … 48 గంటలు ” ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది అని ప్రొడ్యూసర్ కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు .

ఆదిత్య ,రేఖ నిరోషా జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి నిరంజన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఒక్కరోజు సినిమా ట్రైలర్ లాంచ్ త్వరలో సి కళ్యాణ్ గారి చేతులమీదుగా జరుగుతుందని , జులై లో నే ఈ చిత్రం విడుదల అవుతుంది అని తెలిపారు.

డైమండ్ ని రక్షించటానికి హీరో టైం ట్రావెలింగ్ ని వాడుకొని ఎలా విజయం సాధించాడు అనేది సినిమా అని ప్రొడ్యూసర్ కిరణ్ రెడ్డి , డైరెక్టర్ నిరంజన్ తెలిపారు.

సమర్పణ : వంశీ రాజు
హీరో : ఆదిత్య బద్వేల
హీరోయిన్ : రేఖ నిరోషా
మ్యూజిక్ : ప్రజ్వల్ క్రిష్
కెమెరా : చరణ్ అక్కల
దర్శకత్వం : నిరంజన్ బండి
ప్రొడ్యూసర్ : కిరణ్ కుమార్ రెడ్డి