చిరుతో మల్టీస్టారర్ పై వెంకీ మామ ఏమన్నాడంటే..

ఒకప్పుడు సమయంలో తెలుగు సినిమా దగ్గర మంచి మంచి మల్టీ స్టారర్ చిత్రాలు వచ్చేవి కానీ తర్వాత ఇవి తగ్గడం మొదలయ్యింది. ఇక మల్లీ స్టారర్ సినిమా అంటే అదొక గగనం అనేట్టుగా పరిస్థితులు మారిపోయాయి. కానీ ఫైనల్ గా మళ్ళీ తెలుగు సినిమా దగ్గర చిన్న చిన్నగా స్టార్ హీరోస్ మల్టీ స్టారర్స్ చేయడం స్టార్ట్ చేశారు.

ఇంట్రెస్టింగ్ గా ఈ ట్రెండ్ లో విక్టరీ వెంకటేష్ సినిమాలే ఎక్కువ ఉన్నాయి. సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ గోపాల గోపాల చేశారు. కాగా వీటికి తర్వాత వారి కాంపౌండ్ హీరో రానా దగ్గుపాటి కూడా పలు మల్టీ స్టారర్స్ లో నటించడం స్టార్ట్ చేశారు.

కాగా గత ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్న ఓ మల్టీ స్టారర్ మెగాస్టార్ చిరంజీవితో చాలా మంది ఎదురు చూస్తుండగా ఈ క్రేజీ మల్టీ స్టారర్ పై వెంకీ మామ చేసిన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తాను ఆ సినిమా కోసం ఎప్పుడైనా రెడీనే తాను చిరు తో ఎలాంటి సినిమా చేయాలి అనుకుంటున్నాను.

అంటే చిరు కుర్చిలో కూర్చొని నాకు కమాండ్ చేస్తే నేను తాను చెప్పే పని కంప్లీట్ చేసే రోల్ లో ఇద్దరం చెయ్యాలని కుదిరితే ఖచ్చితంగా ఇలంతా సబ్జెక్టు మాత్రమే తాను చేస్తానని కన్ఫర్మ్ చేశారు. మరి ఈ సాలిడ్ మల్టీస్టారర్ సాధ్యం అవుతుందో చేస్తే ఏ దర్శకుడుతో చేస్తారో వేచి చూడాలి. ఇక ఇపుడు వెంకీ మామ నటించిన సైంధవ్ చిత్రం గ్రాండ్ గా సంక్రాంతి రిలీజ్ గా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు.