వయ్యారాలు ఒలకబోసిన మీనాక్షి చౌదరి!

‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’తో హీరోయిన్‌ గా పరిచయం అయ్యింది మీనాక్షి చౌదరి. ఈ ఆశించిన స్థాయిలో విజయం సాదించపోయినా.. మీనాక్షి నటన పేక్షకులను ఆకట్టుకుంది. ఆ క్రేజ్‌ తో మాస్‌ రాజా రవితేజ నటించిన ఖిలాడిలో ఛాన్స్‌ అందుకుంది.

ఈ లో తన గ్లామర్‌ తోనూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది మీనాక్షి చౌదరి. ఇక ఇప్పుడు ఈ అమ్మడి దశ తిరిగింది. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సరసన నటించే ఛాన్స్‌ అందుకుంది మీనాక్షి. గుంటూరు కారం లో సెకండ్‌ హీరోయిన్‌ గా నటిస్తుంది.

అలాగే వరుణ్‌ తేజ్‌ మట్కా లోనూ హీరోయిన్‌ గా చేస్తోంది. వీటితో పాటు తమిళ్‌ లో ఓ బడా హీరో లోనూ ఛాన్స్‌ అందుకుంది వినిపిస్తున్నాయి. ఇక సోషల్‌ మీడియాలో అందాలు ఆరబోస్తూ అభిమానులను కవ్విస్తుంది మీనాక్షి చౌదరి. ఈ అమ్మడి అందానికి ఫిదా కానీ కుర్రాళ్ళు ఉండరేమో అంతలా ఆకట్టుకుంటుంది మీనాక్షి చౌదరి.