2019 ఎన్నికల్లో పోటీ చేసే లోక్సభ అభ్యర్థుల జాబితా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈ మధ్యాహ్నం కడప జిల్లా ఇడుపులపాయలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీ నేత నందిగం సురేశ్ లోక్సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. పార్టీ తరఫున పోటీ చేసే తొమ్మిది మంది తొలివిడత అభ్యర్థుల జాబితాను శనివారం రాత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 16మంది అభ్యర్థుల జాబితాను ఈ రోజు విడుదల చేశారుు. దీనితో పార్టీ తరఫున మొత్తం 25మంది అభ్యర్థుల పేర్లు విడుదలయ్యాయి.
1. కడప – వైఎస్ అవినాష్రెడ్డి
2. రాజంపేట – పెద్దిరెడ్డి మిథున్రెడ్డి
3. చిత్తూరు – నల్లకొండగారి రెడ్డప్ప
4. తిరుపతి – బల్లి దుర్గాప్రసాద్
5. హిందుపురం – గోరంట్ల మాధవ్
6. అనంతపురం – తలారి రంగయ్య
7. కర్నూలు – డాక్టర్ సింగరి సంజీవ్కుమార్
8. నంద్యాల – పీ బ్రహ్మానందరెడ్డి
9. నెల్లూరు – ఆదాల ప్రభాకర్రెడ్డి
10. ఒంగోలు – మాగుంట శ్రీనివాస్రెడ్డి
11. బాపట్ల – నందిగం సురేశ్
12. నరసారావుపేట – లావు కృష్ణదేవరాయలు
13. గుంటూరు – మోదుగుల వేణుగోపాల్రెడ్డి
14. మచిలీపట్నం – వల్లభనేని బాలశౌరి
15. విజయవాడ – పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ)
16. నరసాపురం – రఘురామ కృష్ణంరాజు
17. రాజమండ్రి – మర్గానికి భరత్
18. అమలాపురం – చింతా అనురాధ
19. అనకాపల్లి – డాక్టర్ వెంకట సత్యవతి
20. కాకినాడ – వంగా గీత
21. ఏలూరు – కోటగిరి శ్రీధర్
22. శ్రీకాకుళం – దువ్వాడ శ్రీనివాసరావు
23. విశాఖపట్నం – ఎంవీవీ సత్యనారాయణ
24. విజయనగరం – బెల్లాని చంద్రశేఖర్
25. అరకు – గొడ్డేటి మాధవి
