మిలిటరీ లో చేరిన మాజీ ముఖ్యమంత్రి కూతురు !

మిలిటరీ లో చేరిన మాజీ ముఖ్యమంత్రి కూతురు!

ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి రమేష్ పొక్రియాల్ కూతురు Dr శ్రేయసి నిషాంక్ ఈ రోజు మిలిటరీ లో బాధ్యతలు చెప్పట్టారు.

తన కూతురు ఈరోజు మిలటరీలో చేరుతుందని తన సహచరులతో ప్రజలతో సోషల్ మీడియా మాధ్యమంలో పంచుకున్నారు రమేష్ పొక్రియాల్. Dr శ్రేయసి నిషాంక్ హిమాలయన్ మెడికల్ కాలేజ్ నుండి ఎంబిబిఎస్ పట్టా పొందింది.

ఉత్తరాఖండ్ సంప్రదాయాన్ని నిలబెడుతూ తన కూతురు ఈరోజు మిలటరీలో డాక్టర్గా చేరబోతున్న అందుకు తనకు గర్వంగా సంతోషంగా ఉందని చెప్పారు. ఇదే అంశం మీద రమేష్ పొక్రియాల్ మాట్లాడుతూ అమ్మాయిలు అబ్బాయిల కంటే ఏ విషయంలోనూ తక్కువ కాదు మనందరం కూడా అమ్మాయిలకు అబ్బాయిలతో పాటు మాన హక్కులు కల్పించడానికి కృషి చేయాలి అని చెప్పుకొచ్చారు.