“పుష్ప 2” పై మాసివ్ అప్డేట్.!

 పాన్ ఇండియా సినిమా దగ్గర కరోనా సంక్షోభం ఉన్న సమయంలో రిలీజ్ అయ్యిన సినిమా పుష్ప అనే సినిమా అప్పట్లో ఉన్న టికెట్ ధరలు 50 శాతం అక్యుపెన్సీ తోనే

 350 కోట్లకి పైగా గ్రాస్ ని కొల్లగొట్టి సినిమా హీరో అల్లు అర్జున్ అసలు సిసలైన పాన్ ఇండియా స్టార్డం ని ప్రూవ్ చేసింది.

 కాగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ మొదటి పార్ట్ సెన్సేషల్ హిట్ అయ్యి పార్ట్ 2 పై మైండ్ బ్లాకింగ్ హైప్ ని సెట్ చేసుకుంది.

 కాగా ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ కూడా ఈ మధ్యనే స్టార్ట్ చేయగా ఈ సినిమా పై అయితే ఫ్యాన్స్ మరియు పాన్ ఇండియా ఆడియెన్స్ కోరుకుంటున్న ఆ అప్డేట్ పై

 లేటెస్ట్గా దర్శకుడు సుకుమార్ నే క్లారిటీ ఇవ్వడం విశేషం గా మారింది. పుష్ప 2 నుంచి అతి త్వరలోనే గ్లింప్స్ వీడియో రాబోతుంది

 అని మాసివ్ అప్డేట్ ని తనకు రీసెంట్ ఇంటర్వ్యూ లో అందించారు.కాగా ఆల్రెడీ గ్లింప్స్ తాలూకా షూట్ కూడా కంప్లీట్ కాగా దీనిని మిక్సింగ్ చేసే పనిలో అయితే

 చిత్ర యూనిట్ ఉన్నటు తెలిపారు. అంతే కాకుండా ఈ భారీ సినిమా మొదటి భాగం కన్నా అంతకు మించి భారీ లెవెల్లో ఉంటుందని తెలిపారు.

 మరి ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ నుంచి ఈ వీడియో అయితే నెక్స్ట్ నెల ఏప్రిల్ లో బన్నీ బర్త్ ఉంది కనుక ఆ సమయానికే స్పెషల్ గిఫ్ట్ గా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.

 కాగా ఈ భారీ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా సమంత కూడా నటించనున్నట్టుగా సినీ వర్గాల్లో టాక్ ఉంది.