మిర్యాలగూడ ప్రణయ్, అమృతల డబుస్మాష్ (వీడియో)

అమృతా ప్రణయ్… తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులుగా మారుమోగుతున్న పేర్లు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ తాను మరణించినా… తన జ్ఞాపకాలను మాత్రం ప్రజల మదిలో ఉంచారు. ప్రణయ్ హత్యతో ప్రజలంతా బాధపడ్డారు. అయ్యో… చూడ ముచ్చటగా ఉన్నారు. వారినేలా చంపబుద్ది అయ్యింది దుర్మార్గులకు అని అంతా విచారం వ్యక్తం చేశారు.

ప్రణయ్ అమృత చేసిన డబుస్మాష్ లో తనకేమన్న  అయితే తన లైఫ్ లో బాధపడేది ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ అది ఆ పిల్లా… అని డైలాగ్ చెప్పాడు. నిజంగానే ఆమెను బాధలో ఉంచి ప్రణయ్ వెళ్లి పోయాడని అంతా చర్చించుకుంటున్నారు. ప్రణయ్, అమృత డబుస్మాష్ చేసిన వీడియో కింద ఉంది చూడండి.

PRANAY AMRUTHA DUBSMASH VIDEO