విశాఖ శారదాపీఠం సందర్శించిన కెసియార్

ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్ విశాఖపట్నం పెందుర్తి, శ్రీ శారదాపీఠం సందర్శించారు. కుటుంబ సభ్యులతె వచ్చిన కెసిఆర్ కు ఆశ్రమ నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా కేసీఆర్ స్వరూపానంద సరస్వతి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.