ఎర్రవల్లిలో కేసిఆర్ సహస్ర చండీయాగం షురూ (వీడియోలు)

తెలంగాణ సిఎం కేసిఆర్ దంపతులు ఎర్రవల్లిలోని తమ ఫామ్ హౌస్ లో సహస్ర చండీయాగం ను సోమవారం ఆరంభించారు. ఈ యాగంలో తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రిత్వికులు, పూజారులు హాజరయ్యారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.

టిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సహస్ర చండీయాగం వీడియోలు కింద ఉన్నాయి.