ఢిల్లీకి సీఎం కేసీఆర్.. కేజ్రీవాల్‌తో సమావేశం

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ రోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఢిల్లీలో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తో కేసీఆర్ భేటీకానున్నారు. ఎన్డీఏకు వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను కూడ‌గ‌ట్టాల‌ని కేసీఆర్  ప్రయత్నిస్తున్న విషయంతెలిసిందే.  ఇప్పటికే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కూడా కేసీఆర్‌తో పాటు,మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్‌తో బేటీ అయిన ఇప్పడు కేజ్రీవాల్‌‌తో సమావేశం కానున్నారు