లోకేష్ మానభంగం చేసారంటే మీరు ఒప్పుకుంటారా?

Nara Lokesh
Nara Lokesh
Nara Lokesh during Telugu Desam Maha Nadu

ఆంధ్ర ప్రదేశ్ హోమ్ మంత్రి మేకతోటి సుచరిత నారా లోకేష్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు. నారా లోకేష్ ఎవరినో మానభంగం చేసారంటే మీరు ఒప్పుకుంటారా చంద్ర బాబు గారు అని ప్రశ్నించారు. వివరాల్లోకి వెళితే, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల ఫోన్లు టాప్ చేస్తున్నారని ఆరోపించారు. ఇదే విష్యం పై చంద్ర బాబు నాయుడు ప్రధాన మంత్రి మోడీ కి ఒక లేఖ రాసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయం పై స్పందిస్తూ సుచరిత, హోమ్ మంత్రి సుచరిత ఘాటుగా స్పందించారు.